భారతదేశం: వార్తలు
Year Ender 2025: తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?
2025లో ప్రపంచం ఒక కఠినమైన నిజాన్ని స్పష్టంగా గమనించింది.
India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.
Year Ender 2025: కుంభమేళా నుంచి కాశ్మీర్ వరకూ.. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలివే!
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్న దేశంగా భారత్ మరోసారి నిలిచింది. ఈ ఏడాది కూడా దేశీ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో భారత్ను సందర్శించారు.
Live in Relationships: సహజీవనానికి గ్రీన్ సిగ్నల్.. జంటలకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయాలు, సంస్కృతి కారణంగా వివాహేతర సంబంధాలను సమాజం అంగీకరించకపోవడం సాధారణం.
Pax Silica: సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు.. భారత్కు దక్కని చోటు
ఏఐ (Artificial Intelligence) పురోగతికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసు (Supply Chain)ను బలోపేతం చేయడం లక్ష్యంగా, అమెరికా విదేశాంగ శాఖ 'ప్యాక్స్ సిలికా' (Pax Silica) పేరుతో కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
India inequality: భారత్ లో 40శాతం సంపద మొత్తం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది : రిపోర్టులో కీలక విషయాలు
భారత్లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారనే వాదన ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తోంది.
Vande Mataram: జాతీయ గీతంగా వందే మాతరం ఎందుకు వద్దన్నారు? నెహ్రూ లేఖలోని సంచలన విషయాలు
వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం పార్లమెంట్లో దాదాపు 10 గంటలపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.
India-US Trade Deal: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుంచి కీలక చర్చలు స్టార్ట్!
ఇండియా-అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(India-US Trade Deal)చర్చలు డిసెంబర్ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
Modi-Putin: 'ఇంధన భద్రతే కేంద్రబిందువు': మోదీ-పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక ప్రకటనలు ఇవే..
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీ హైద్రాబాద్ హౌస్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల సంయుక్త పత్రికా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
India's services: నవంబర్లో జోరు అందుకున్న సేవల రంగం.. పడిపోయిన ఎగుమతుల వృద్ధి
నవంబర్ నెలలో భారతదేశ సేవల రంగం మళ్లీ వేగం పుంజుకున్నట్లు తాజా PMI సర్వే వెల్లడించింది.
BrahMos: బ్రహ్మోస్ మిస్సైల్పై పలు దేశాల ఆసక్తి.. ఫైనల్కు చేరిన ఇండోనేషియాతో ఒప్పందం..
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్పై విస్తృతమైన ప్రతిదాడులు ప్రారంభించింది.
#NewsBytesExplainer: మావోయిస్టులకు లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదా?
మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి, ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే అన్ని ఆయుధాలను పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు
భారతదేశంతో ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి!
దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్బర్గ్కు చేరుకున్నారు.
Miss Universe 2025: మిస్ యూనివర్స్ పోటీలో భారత్కు నిరాశ.. టాప్ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ
మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు ఈసారి నిరాశే మిగిలింది. టాప్ 12 ఎంపిక దశలోనే మణిక విశ్వకర్మ పోటీ నుంచి తప్పుకున్నారు.
#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు
కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది.. ఇప్పటికీ అడవుల్లో దాక్కొని పోరాటం చేస్తామని అనుకుంటే, అక్కడి జీవితం చివరికి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
Eli Lilly- Alzheimer: ఎలీ లిల్లీ అల్జీమర్స్ ఔషధానికి సీడీఎస్సీఓ ఆమోదం..
అల్జీమర్స్ చికిత్స కోసం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) అభివృద్ధి చేసిన కొత్త ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అధికారిక అనుమతి ఇచ్చింది.
Data Protection Act : మూడేళ్లలో వినియోగం లేకపోతే డేటా శాశ్వతంగా తొలగింపు.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు
భారతదేశంలో డిజిటల్ వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
Rare-earth metal: భారతదేశం ఈ అరుదైన-భూమి లోహం ఉత్పత్తిని ఎందుకు పెంచాలనుకుంటుంది?
భారత ప్రభుత్వం అరుదైన లోహాల ఉత్పత్తి పెంచే దిశగా కొత్త అడుగులు వేస్తోంది.
Most Wanted List: భారత్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్టు.. బిష్ణోయ్ గ్యాంగ్కు భారీ ఎదురుదెబ్బ!
భారతదేశానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు విదేశాల్లో పట్టుబడ్డారు.
HAL: 'తేజస్' జెట్లకు ఇంధనం అందించబోతున్న GE.. 113 ఇంజన్ల ఒప్పందంపై హెచ్ఏఎల్ సంతకం!
భారత స్వదేశీ యుద్ధవిమాన తయారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది.
Poorvi Prachand Prahar: చైనా సరిహద్దు వద్ద భారత సైన్యాల కొత్త మల్టీ-సర్వీస్ వ్యాయామం.. 'పూర్వి ప్రఛండ ప్రహార్' అంటే ఏమిటి?
పశ్చిమ సరిహద్దుల వెంట "త్రిశూల్" సైనిక వ్యాయామం నిర్వహించి తన సిద్ధతను ప్రపంచానికి చూపించిన భారత్, ఇప్పుడు తూర్పు దిశలో దృష్టి సారిస్తోంది.
Festive Season: దేశ ఆర్థిక దిశను మార్చిన పండుగ సీజన్ ఖర్చులు!
ఈ ఏడాది భారత పండుగల సీజన్ మార్కెట్లకు నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్గా మారింది.
Indian cities sinking: భారత ప్రధాన నగరాలు కుంగిపోతున్నాయ్.. భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం
భూగర్భజలాలను అతిగా తవ్వడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలు క్రమంగా కుంగిపోతున్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది.
BrahMos: 800 కి.మీ దూరంలోనే బ్రహ్మోస్ లక్ష్యం.. ప్రత్యర్థికి నిద్ర లేని రాత్రులే..!
మొదట కళ్లు చెదిరేలా నిప్పులు కక్కుతూ పేలుడు.. ఆ తర్వాత 'జ్జ్జ్' శబ్దం చప్పుడు.
Donald Trump: త్వరలో రష్యాతో చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది : డొనాల్డ్ ట్రంప్
భారత్ త్వరలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు.
Pahalgam terror attack: పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు: లెఫ్టినెంట్ జనరల్ కటియార్
పహల్గాం దాడి తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించవచ్చని వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు.
cough syrups: భారత్లో తయారైన 3 దగ్గు సిరప్ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్ నివేదిక, మార్కెట్ నుంచి ఉపసంహరణ
భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.
Gold fund: ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు: 950% రాబడితో ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకున్న గోల్డ్ ఫండ్
నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్, భారత్లోని అతి పాత గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF), 2007 జూలైలో ప్రారంభమైనప్పటి నుండి 950% లాభాన్ని ఇస్తోంది.
Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ
భారత మీడియా, వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది.
Russia: భారత్ నుంచి అంటార్కిటికాకు నేరుగా విమాన సౌకర్యం
భారతదేశం నుంచి నేరుగా అంటార్కిటికాకు (Antarctica) తొలిసారి రవాణా విమానం విజయవంతంగా చేరింది.
Agritourism: పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత
పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కాలువగట్టుల మీద నడవాలనిపిస్తుందా?
Dhvani: 7400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్న భారతదేశపు కొత్త హైపర్సోనిక్ క్షిపణి.. బ్రహ్మోస్ కంటే భీకరం
భారత దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి వైపుకు అడుగులు వేస్తోంది.
CDS: అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్
భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.
GDP growth: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు తగ్గుదల
భారతదేశం వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) తగ్గించింది.
Cancer deaths: భారతదేశంలో రికార్డు స్థాయిలో కేన్సర్ మరణాలు పెరుగుదల
భారతదేశంలో కేన్సర్ మరణాల సంఖ్య 21% పెరిగింది, కానీ అమెరికా, చైనా వంటి దేశాల్లో అదే సమయంలో కేన్సర్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.
India-China: భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'
అమెరికా సుంకాల దాడి, ట్రంప్ నిర్ణయాల మధ్య భారత్-చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.
Natural gas: భారత్ జాక్పాట్.. అండమాన్లో భారీ సహజ వాయువు నిక్షేపాలు
భారతదేశం తొలిసారిగా అండమాన్ సముద్రంలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్ను గుర్తించింది.
India - Pakistan:ఐరాసలో షరీఫ్ సింధూ జలాల ప్రస్తావన.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
పాకిస్థాన్తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసిన విషయం తెలిసిందే.
MiG-21: ఇవాళ రిటైర్ అవుతున్న మిగ్-21 ఫైటర్.. దీనికి ''ఎగిరే శవపేటిక''గా పేరు. ఎందుకు వచ్చిందంటే..
భారత వైమానిక దళం(IAF)లో 60 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 ఈ రోజు (Sep 26) రిటైర్ అవుతోంది.
Tejas jets: 97 తేజస్ మార్క్-1ఎ ఫైటర్జెట్ల కోసం ప్రభుత్వం ₹62,370 కోట్ల ఒప్పందం
వాయుసేనలో (IAF) కీలకమైన సేవలు అందించిన మిగ్-21 యుద్ధవిమానాలకు రక్షణ శాఖ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉంది.
MiG-21: ఆరు దశాబ్దాలుగా వాయుసేనకు అసమాన సేవలు అందించిన 'మిగ్ 21'..
భారత వాయుసేనలో ఆరు దశాబ్దాలపాటు ప్రధాన యుద్ధ విమానంగా సేవలందించిన 'మిగ్-21'లు శుక్రవారం అధికారికంగా తమ సేవల నుంచి తప్పుకోనున్నాయి.
IAF: భారత వాయుసేనలో 60 ఏళ్ల సేవలకు గౌరవం.. మిగ్-21కి వీడ్కోలు
భారత వాయుసేనకు ఎన్నో దశాబ్దాల పాటు వెన్నముక వలె నిలిచిన, యుద్ధాల్లో ఎన్నో విజయాలను అందించిన మిగ్-21 బైసన్ (MiG-21 BISON)ను వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రంలో చివరిసారిగా వీడ్కోలు పలికారు.
Airspace: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నిషేధం మరోసారి పొడిగింపు..
పాకిస్థాన్ విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.
Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్ కొత్త వ్యూహంతో ముందుకు
ఉపగ్రహాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, యుద్ధానికి సంబంధించిన మూల సూత్రాలు వందల సంవత్సరాలుగా మారవు.
India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!
H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలలో భయాన్ని సృష్టించింది.
India: సింధు జలాల వివాదం.. ఐరాస సమావేశంలో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
అంతర్జాతీయ వేదికపై భారత్పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్ పేరిట ప్రకటన
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు
భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు.
PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి.. అస్సాం పర్యటనలో మోదీ కీలక సందేశం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు.
Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు
భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది.
Operation Sindoor: పాక్తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
Infant Mortality Rate: దేశంలో కనిష్ట స్థాయికి శిశు మరణాల రేటు.. పదేళ్లలో ఎంతంటే..!
దేశంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR)రికార్డు స్థాయికి పడిపోయింది.
Russia Oil: అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోల్లు : భారత్
కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు.
Trump: భారత్పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Project Kusha : గగనతల రక్షణ వ్యవస్థ కోసం 'ప్రాజెక్టు కుశ'.. ఐరన్ డోమ్కు స్వదేశీ వెర్షన్ అవుతుందా?
భారత్కి కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి స్వదేశీ రక్షణ వ్యవస్థ రాబోతోందా?
India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది.
US tariff impact: ట్రంప్ సుంకాలతో.. ప్రమాదంలో భారత్లో ఉద్యోగాల భవిష్యత్తు: సీటీఐ
భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!
దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)' సమస్యల్లో చిక్కుకుంది. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
DRDO: భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం (వీడియో)
భారతదేశం అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ (Integrated Air Defence Weapon System - IADWS)ను విజయవంతంగా పరీక్షించింది.