భారతదేశం: వార్తలు
US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వలసదారులపై మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది.
PIB Fact Check: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?
'ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి.
Crude Imports: హార్ముజ్ ముప్పుతో రష్యా, యూఎస్ చమురు దిగుమతులను పెంచిన భారత్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ, ఇజ్రాయెల్తో తగువు ముదురుతున్న తరుణంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం ప్రపంచ సరఫరా శ్రేణిపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సృష్టించింది.
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 'ఆపరేషన్ సింధు'తో పెద్ద మనసు చాటుకున్న భారత్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.
PM Modi: పాక్తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?
ఇమ్మిగేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అమెరికా అందించే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా (DV Program) గ్రీన్ కార్డ్ లాటరీగా గుర్తింపు పొందింది.
Indian Students: ఇరాన్లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.
India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..
18 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి
దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది.
Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్, స్కోర్ తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
NIA: పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఎన్ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు
దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారిపై ఎన్ఐఏ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు
దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 1,000 కొత్త కేసులు నమోదవడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది.
Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత-అమెరికన్ విద్యార్థుల దూకుడు మరోసారి కనిపించింది.
Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్లో భయాందోళనలు
భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
Canada: భారత్తో సంబంధాల పునరుద్ధరణకు కెనడా ప్రయత్నాలు: అనితా ఆనంద్
ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలతో క్షీణించిన భారత్-కెనడా సంబంధాలు మళ్లీ పునర్నిర్మాణ దశలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో, కెనడా విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితా ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ
2025 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
జూన్ నెల ప్రారంభానికి దగ్గరపడుతోంది.
India's exports: దేశ ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం.. ఫియో అంచనా
భారతదేశం నుంచి వస్తువులు,సేవల రూపంలో వచ్చే సంవత్సరానికి గాను మొత్తం ఎగుమతుల విలువ 1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.85 లక్షల కోట్లు) చేరనుందన్న అంచనాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్లో వెల్లడి!
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) 2025 'వరల్డ్వైడ్ త్రెట్ అసెస్మెంట్' నివేదికను తాజాగా విడుదల చేసింది.
#NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్గా వెలుగొందుతున్న మైసూర్ శాండల్ సోప్కు తాజాగా నటి తమన్నా భాటియాను తన కొత్త బ్రాండ్ అంబాసడర్గా నియమించింది.
DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతదేశంలోని కమర్షియల్ విమానాల కోసం కొత్త భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.
Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్!
కోవిడ్ మహమ్మారి మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Travel India: వేసవిలో స్విట్జర్లాండ్ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే!
భారతదేశంలో వేసవి కాలంలో మండే ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో బాధపడుతున్నారు.
#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
పంజాబ్లోని మూడు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Operation Sindoor: భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్డిఫెన్స్ డీజీ
ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాకిస్థాన్ చేసిన దూకుడు చర్యలకు భారత్ ధీటైన బదులు ఇచ్చింది.
Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి
పాకిస్థాన్లో చైనా నిర్మిస్తున్న ప్రముఖ మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్టు చైనా వెల్లడించింది.
Ceasefire: పాక్తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంపై వచ్చిన వార్తలపై రక్షణ శాఖ వర్గాలు స్పందించాయి.
Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్-పాక్లకు రష్యా కీలక సందేశం
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చర్చల అవసరముందని మరోసారి అంతర్జాతీయ శక్తులు సూచించాయి.
Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం
భారత్ పాక్పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది.
Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.
S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక చర్చలు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ కీలక పరిణామం నమోదైంది.
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు అప్పగించిన పాకిస్థాన్
పాక్ రేంజర్లు గత నెలలో ఫిరోజ్పుర్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహూను అదుపులోకి తీసుకున్నారు.
DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!
భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.
Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్లైన్లో చర్చలు
భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం
భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్పై మళ్లీ దాడులు
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.
Vikram Misri: యుద్ధానికి ఫుల్స్టాప్.. భారత్ సంచలన ప్రకటన
భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.
India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.
India-Pakistan War: పాక్ కాల్పుల్లో మరో తెలుగు జవాన్ వీరమరణం
భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ము దురుతున్నాయి.
India Pakistan War: భారత్ చేతిలో పవర్ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.
India Pak War : భారత్లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత
ఉత్తర, పశ్చిమ భారతదేశం ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి.
Operation Sindoor: డ్రోన్ దాడులకు కౌంటర్ అటాక్.. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు
భారత్ మరోసారి పాకిస్తాన్పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.
Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు
భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.
Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్
విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.
Rafale Fighter Jet: భారత్లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే!
భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో 'రాఫెల్ ఫైటర్ జెట్' ముఖ్యమైంది.
Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) తాజాగా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం.
Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.
Virender Sehwag: పాక్కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్తో సైబర్ దాడికి పాక్ పన్నాగం!
భారతదేశం-పాక్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ కుట్రలపై భారత్ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తోంది.
Operation Sindoor: గుజరాత్ పోర్ట్పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ
భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.