భారతదేశం: వార్తలు
Tejas jets: 97 తేజస్ మార్క్-1ఎ ఫైటర్జెట్ల కోసం ప్రభుత్వం ₹62,370 కోట్ల ఒప్పందం
వాయుసేనలో (IAF) కీలకమైన సేవలు అందించిన మిగ్-21 యుద్ధవిమానాలకు రక్షణ శాఖ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉంది.
MiG-21: ఆరు దశాబ్దాలుగా వాయుసేనకు అసమాన సేవలు అందించిన 'మిగ్ 21'..
భారత వాయుసేనలో ఆరు దశాబ్దాలపాటు ప్రధాన యుద్ధ విమానంగా సేవలందించిన 'మిగ్-21'లు శుక్రవారం అధికారికంగా తమ సేవల నుంచి తప్పుకోనున్నాయి.
IAF: భారత వాయుసేనలో 60 ఏళ్ల సేవలకు గౌరవం.. మిగ్-21కి వీడ్కోలు
భారత వాయుసేనకు ఎన్నో దశాబ్దాల పాటు వెన్నముక వలె నిలిచిన, యుద్ధాల్లో ఎన్నో విజయాలను అందించిన మిగ్-21 బైసన్ (MiG-21 BISON)ను వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రంలో చివరిసారిగా వీడ్కోలు పలికారు.
Airspace: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నిషేధం మరోసారి పొడిగింపు..
పాకిస్థాన్ విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.
Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్ కొత్త వ్యూహంతో ముందుకు
ఉపగ్రహాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, యుద్ధానికి సంబంధించిన మూల సూత్రాలు వందల సంవత్సరాలుగా మారవు.
India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!
H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలలో భయాన్ని సృష్టించింది.
India: సింధు జలాల వివాదం.. ఐరాస సమావేశంలో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
అంతర్జాతీయ వేదికపై భారత్పై నిందలు వేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్ పేరిట ప్రకటన
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు
భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు.
PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి.. అస్సాం పర్యటనలో మోదీ కీలక సందేశం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు.
Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు
భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది.
Operation Sindoor: పాక్తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
Infant Mortality Rate: దేశంలో కనిష్ట స్థాయికి శిశు మరణాల రేటు.. పదేళ్లలో ఎంతంటే..!
దేశంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR)రికార్డు స్థాయికి పడిపోయింది.
Russia Oil: అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోల్లు : భారత్
కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు.
Trump: భారత్పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Project Kusha : గగనతల రక్షణ వ్యవస్థ కోసం 'ప్రాజెక్టు కుశ'.. ఐరన్ డోమ్కు స్వదేశీ వెర్షన్ అవుతుందా?
భారత్కి కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి స్వదేశీ రక్షణ వ్యవస్థ రాబోతోందా?
India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది.
US tariff impact: ట్రంప్ సుంకాలతో.. ప్రమాదంలో భారత్లో ఉద్యోగాల భవిష్యత్తు: సీటీఐ
భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!
దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)' సమస్యల్లో చిక్కుకుంది. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
DRDO: భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం (వీడియో)
భారతదేశం అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ (Integrated Air Defence Weapon System - IADWS)ను విజయవంతంగా పరీక్షించింది.
Nikki Haley: ట్రంప్ హెచ్చరికలపై స్పందించాల్సిందే.. భారత్కు నిక్కీ హేలీ సూచన!
రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లేవనెత్తిన అభ్యంతరాలను భారతదేశం (India) అత్యంత గంభీరంగా పరిగణించాలని అమెరికా రిపబ్లికన్ నేత, భారత మిత్రురాలిగా గుర్తింపు పొందిన నిక్కీ హేలీ (Nikki Haley) సూచించారు.
PM Modi: త్వరలో జపాన్లో మోదీ పర్యటన.. భారత్లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
CRPF about Fake App: సీఆర్పీఎఫ్ బలగాలకు అలర్ట్.. ఆ నకిలీ యాప్తో జాగ్రత్త
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఒక అనధికారిక యాప్ విషయంలో అప్రమత్తమైంది.
Trump's 50% tariffs: ట్రంప్ టారిఫ్ షాక్.. ప్రమాదంలో 3 లక్షల భారతీయుల ఉద్యోగాలు.!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు అదనపు సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
China Foreign Minister India Visit : సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్ పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి
భారతదేశం-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై నిరంతరం ప్రభావం చూపుతూనే ఉన్నాయి.
Trump tariffs: భారత్పై సుంకాలు, వాణిజ్య సమస్యలు.. అమెరికా పర్యటన రద్దు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని ఆధారంగా అమెరికా భారత్పై భారీ సుంకాలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tsunami: భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్కాయిస్
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Oil Imports: మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాలా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి
ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Indians: అత్యధిక భారతీయులు నివసిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే!
ప్రపంచ వలస నివేదిక 2024 ప్రకారం, అంతర్జాతీయ వలసదారుల సంఖ్య సుమారు 281 మిలియన్లుగా ఉంది.
India GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాల్లో కోత: ఇండ్-రా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం భారత వృద్ధి రేటుపై అనేక రేటింగ్ సంస్థలు తమ అంచనాలను తగ్గిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి.
Vice President: నెక్స్ట్ ఉప రాష్ట్రపతి ఎవరో..?రేసులో నితీష్ కుమార్,శశి థరూర్..
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Apache AH-64S: భారత్కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ
అమెరికా తయారు చేసిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు త్వరలో ఇండియాకు చేరుకోనున్నాయి.
Indians in foreign jails: విదేశీ జైళ్లలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా..?
ప్రస్తుతం కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్లో విధించనున్న మరణశిక్ష కారణంగా విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
LORA: 'లోరా' ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన ''బ్రహ్మోస్ క్షిపణి'' ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Dengue Vaccine : భారత పరిశోధనలకు ఫలితం.. స్వదేశీ డెంగ్యూ టీకా మూడో దశ ట్రయల్స్లో!
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో కీలక మలుపుగా నిలవబోయే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ 'డెంగిఆల్' త్వరలో అందుబాటులోకి రానుంది.
Dalai Lama: దలైలామా వారసత్వం ఎవరిది? - భారత్-చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం!
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్-చైనా మధ్య మరో కీలక దౌత్య సమస్యగా మారింది.
Pinaka-IV: చైనా,పాకిస్తాన్లకు బ్యాడ్ న్యూస్.. ఎయిర్ డిఫెన్స్కు ఛేదించే క్షిపణి తయారు చేస్తున్న భారత్..
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు కావడంతో, భారత్ తన రక్షణ శక్తిని అంతర్జాతీయంగా చూపించింది.
Pulwama Attack:పుల్వామా ఉగ్రదాడికి పేలుడు పదార్థాన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేశారు: గ్లోబల్ టెర్రర్ వాచ్డాగ్
ఈ-కామర్స్ వేదికలు, ఆన్లైన్ పేమెంట్ సర్వీసులపై ఉగ్రవాద సంస్థలు చూపిస్తున్న దుర్వినియోగంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Indian: అమెరికా సరిహద్దుల్లో దొరికిన 10,382 మంది భారతీయులు..గుజరాత్ వాసులే ఎక్కువగా!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్యపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Cereals: భారతదేశంలో తగ్గిన తృణధాన్యాలు,పప్పుధాన్యాల వినియోగం
పుష్కర కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు ఇటీవల విడుదలైన కేంద్ర గణాంకశాఖ ఎన్ఎస్ఎస్ రిపోర్టు-594 'న్యూట్రిషనల్ ఇన్టేక్ ఇన్ ఇండియా' వెల్లడించింది.
Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక!
అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.
Crisil: భారతదేశంలో ఇళ్ల ధరలు సగటున 4-6% పెరగవచ్చు: క్రిసిల్
ఇళ్ల/ఫ్లాట్ల ధరలు మధ్య కాలంలో సగటున 4 నుంచి 6 శాతం వరకూ పెరిగే అవకాశముందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
Agni 5: అగ్ని 5 క్షిపణులతో సరికొత్త అస్త్రం అభివృద్ధి చేస్తున్నభారత్.. 7500 కిలోల పేలోడ్ మోసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం
ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే.
INS Tamal: ఇండియన్ నేవీలోకి నేడు INS తమాల్.. ఈ యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటంటే..?
భారత నౌకాదళానికి నేడు మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.
Bunker Buster: అమెరికా ఇరాన్ దాడుల తర్వాత, బంకర్ బ్లస్టర్ క్షిపణి ప్రాజెక్టు వేగవంతం చేసిన భారత్
గతవారం అమెరికా, ఇరాన్లోని ఫోర్దో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు నిర్వహించిన నేపథ్యంలో,భారత్ తన బంకర్ బ్లాస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది.
Pakistan: భారత్ నిషేధం దెబ్బకు పాక్ ఎగుమతులకు బ్రేక్!
భారతదేశం పాకిస్థాన్ సరుకుల రవాణాపై విధించిన నిషేధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
Asim Munir: భారత్పై మళ్లీ నిప్పులు చెరిగిన మునీర్
భారత్ అకారణంగా రెండుసార్లు పాకిస్థాన్పై దాడులు జరిపిందని ఆరోపిస్తూ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వలసదారులపై మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది.
PIB Fact Check: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?
'ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి.
Crude Imports: హార్ముజ్ ముప్పుతో రష్యా, యూఎస్ చమురు దిగుమతులను పెంచిన భారత్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ, ఇజ్రాయెల్తో తగువు ముదురుతున్న తరుణంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ప్రకటించడం ప్రపంచ సరఫరా శ్రేణిపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సృష్టించింది.
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 'ఆపరేషన్ సింధు'తో పెద్ద మనసు చాటుకున్న భారత్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.
PM Modi: పాక్తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?
ఇమ్మిగేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అమెరికా అందించే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా (DV Program) గ్రీన్ కార్డ్ లాటరీగా గుర్తింపు పొందింది.
Indian Students: ఇరాన్లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.
India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..
18 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి
దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది.
Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్, స్కోర్ తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
NIA: పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఎన్ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు
దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారిపై ఎన్ఐఏ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు
దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 1,000 కొత్త కేసులు నమోదవడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది.