భారతదేశం: వార్తలు

DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.

Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం

భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.

Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.

India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

India-Pakistan War: పాక్ కాల్పుల్లో మరో తెలుగు జవాన్‌ వీరమరణం

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ము దురుతున్నాయి.

India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.

India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత 

ఉత్తర, పశ్చిమ భారతదేశం ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి.

Operation Sindoor: డ్రోన్ దాడుల‌కు కౌంటర్‌ అటాక్.. పాక్‌ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు

భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.

Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు 

భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.

Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్‌ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

Rafale Fighter Jet: భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే! 

భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో 'రాఫెల్ ఫైటర్ జెట్' ముఖ్యమైంది.

Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత 

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) తాజాగా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం.

Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.

Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం!

భారతదేశం-పాక్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ కుట్రలపై భారత్‌ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తోంది.

09 May 2025

గుజరాత్

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.

Harrop Drone: ఇజ్రాయెల్‌ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం 

భారతదేశం తాజాగా పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు,రాడార్‌ కేంద్రాలపై దాడి చేయడంలో, ఇజ్రాయెల్‌లో తయారైన దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'ను వినియోగించింది.

F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్ 

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం రాత్రి తీవ్రంగా పెరిగిపోయాయి.

Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Mock Dril: దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం 

పాకిస్థాన్‌తో గల ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిలో.. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన దిశగా దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది.

Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు

కొన్ని రోజులుగా పాకిస్తాన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.

Operation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'.. పేరులోనే బలమైన సందేశం 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ తీవ్రంగా స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి భారత దళాలు శ్రీకారం చుట్టాయి.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

IMF Report: నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశం త్వరలోనే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుంది.

FATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి

భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒంటరిగా చేసి ఉగ్రవాదానికి తోడ్పడే అవకాశాలను తగ్గించేందుకు తన చర్యలకు వేగం పెంచింది.

05 May 2025

దిల్లీ

Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్‌ కీలక నేతల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కీలక ఘట్టంగా మారింది.

Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ప్రతీకార చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?

ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్‌ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ రేంజర్‌ భారత్‌ సరిహద్దులోకి చొరబడ్డాడు.

Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!

పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

#NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా?

కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రమయ్యాయి.

Indian Airspace: భారత  గగనతలంపై పాక్ విమానాల రాకపోకలపై నిషేధం  

పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!

భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.

Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్‌ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్‌ 

గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్‌ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్‌ చేసింది.

India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..? 

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

India-Pakistan:'పాక్‌ ఓ మోసపూరిత దేశం..'పహల్గామ్ దాడిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్

సీమాంతర ఉగ్రవాదానికి బాసటగా నిలుస్తూ, భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను న్యూదిల్లీ ఓ అంతర్జాతీయ వేదికపై కఠినంగా విమర్శించింది.

28 Apr 2025

కెనడా

Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు

కెనడా ఎన్నికలకు ముందు మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి చేసిన ప్రకటనలు విశేషంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.

India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.

Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌లో తీవ్ర కలతను కలిగించింది.

Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్

భారత్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది.

MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.

Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌ 

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ,దేశ రక్షణ రంగంలో ఓ కీలక ముందడుగు పడింది.

22 Apr 2025

అమెరికా

US Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి 

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఈ కామర్స్‌ మార్కెట్‌ (దాదాపు 125 బిలియన్ డాలర్ల) పట్ల అమెరికా గట్టిగా దృష్టిసారించింది.

Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!

వాతావరణ మార్పుల ప్రభావంతో బియ్యంలో ఆర్సెనిక్‌ స్థాయిలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.

The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!

భారత రాజుల దగ్గర మెరిసిన అరుదైన నీలి వజ్రం 'ది గోల్కొండ బ్లూ'ను వేలం వేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్

భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది.

#NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన!

"ఆ రోజు మా ఊరి మీద దారుణంగా బాంబులు వేశారు. ఆ బాంబుల శకలాల్లో ఒకటి నా మూడు ఏళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు.

మునుపటి
తరువాత